అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

53చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం గోకవరం దేవి చౌక్ సెంటర్లో గల కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది సందర్భంగా మంగళవారం ఉదయం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించినట్లు ఆలయ అర్చకులు శ్రీనివాస్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద ప్రధాన అర్చకులు జగన్నాథ శర్మ పంచాంగ శ్రవణం చేశారు. అదేవిధంగా వచ్చిన భక్తులకు ఉగాది పచ్చడి ప్రసాదంగా అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్