వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు

84చూసినవారు
వైసీపీ నుంచి జనసేనలోకి చేరికలు
సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామానికి చెందిన పలువురు శుక్రవారం వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా వారికి రాజానగరం అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చి, బలరామకృష్ణ చేస్తున్న సేవ కార్యక్రమాలకు అకర్షితులై జనసేనలోకి చేరినట్లు వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్