గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

12296చూసినవారు
రామచంద్రపురం మండలం ద్రాక్షారామ (ఆదివారపుపేట) డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో సోమవారం ఫుడ్ పాయిజనింగ్ కావడంతో 52 మంది విద్యార్థులకు అస్వస్థత గురి అయ్యారు. ప్రధమ చికిత్సను వైద్య సిబ్బంది అందించారు. ఎనిమిది మందికి వీరేచనాలు, వాంతులు ఎక్కువ కావడంతో రామచంద్రపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అందరి పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్