ఘనంగా తెలుగుదేశ పార్టీ ఆవిర్భావ దినోత్సవం

2223చూసినవారు
ఘనంగా తెలుగుదేశ పార్టీ ఆవిర్భావ దినోత్సవం
రామచంద్రపురం మండలం కుందూరు గ్రామంలో టిడిపి ఉమ్మడి పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భవ దినోత్సవం వేడుకలను మేడిశెట్టి బాబి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టిడిపి ఉమ్మడి పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ గెలుపునకు కుందూరు గ్రామం ప్రజలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్