స్థానిక వైసిపి పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసిన మాగాపు

1062చూసినవారు
రామచంద్రపురం మండలం దాక్షారములో రాష్ట్ర వైసిపీ లీగల్ సెల్ మాజీ కార్యదర్శి మాగాపు అమ్మి రాజు సోమవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ది తనకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ రామచంద్రపురం నియోజకవర్గం స్థానిక నాయకత్వం తనను తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని మాగాపు అమ్మి రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్