కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

612100చూసినవారు
కేజ్రీవాల్‌కు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీ ముగియడంతో ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరిచారు. ఆయనకు ఏప్రిల్ 15వ‌ర‌కు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీ విధిస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో కేజ్రీవాల్‌ను తీహార్ జైలుకు అధికారులు తరలించనున్నారు. మరో వైపు ఢిల్లీ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది.

సంబంధిత పోస్ట్