ప్రధాన పంట కాలువపై ఆక్రమణలు తొలగించాలి

53చూసినవారు
మామిడికుదురు మండలం మగటపల్లి ప్రధాన పంట కాలువ ఆక్రమణలకు గురైందని ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కోనసీమ జిల్లా కన్వీనర్ త్రిలోచనరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ. పంట కాలువలో సాగునీటిపారుదల లేకపోవడం వల్ల వర్షం నీరు నిలిచి తీవ్రదుర్గంధం వ్యాప్తి చెందుతుందన్నారు. దీంతో దోమలు పెరిగిపోయి ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని వాపోయారు. దీనిపై స్పందించాలన్నారు.

సంబంధిత పోస్ట్