మామిడికుదురు: ఐదుగురు కార్యదర్శులు బదిలీ

79చూసినవారు
మామిడికుదురు: ఐదుగురు కార్యదర్శులు బదిలీ
మామిడికుదురు మండలంలో పనిచేస్తున్న ఐదుగురు పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారని ఎంపీడీవో వెంకటేశ్వరరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వారి స్థానంలో కొత్త కార్యదర్శులు వచ్చారన్నారు. పెదపట్నం కార్యదర్శిగా కిరణ్ ప్రకాష్, గోగన్నమఠం కార్యదర్శిగా గోపాలరావు, పాసర్లపూడి కార్యదర్శిగా వాసు, అప్పనపల్లి కార్యదర్శిగా వెంకటరమణ బాధ్యతలు స్వీకరించారని తెలిపారు. మొగలికుదురు కార్యదర్శిగా కుమార్ ను నియమించారన్నారు.

సంబంధిత పోస్ట్