రాజోలు: ఆక్రమణలపై చర్యలు చేపట్టండి

58చూసినవారు
రాజోలు: ఆక్రమణలపై చర్యలు చేపట్టండి
మలికిపురం మండలం అడవిపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని ఆక్రమణకు గురైన పంచాయితీ పోరంబోకు భూ సమస్యపై చర్యలు తీసుకోవాలని మలికిపురం ఇన్ చార్జ్ తహశీల్దార్ కు దేవ వరప్రసాద్ ఆదివారం సూచించారు. అడవిపాలెం గ్రామంలోని సర్వే నంబర్ 545/5 లోని ప్రభుత్వ భూమి (చెరువు పూడ్చిన పోరంబోకు భూమి) 1. 96 ఎకరాలకు సంబంధించిన సమస్యపై రెండు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయన్నారు. దీనిపై తక్షణం చర్య తీసుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్