పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉండాలి: ఎమ్మెల్యే దేవ

58చూసినవారు
పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉండాలి: ఎమ్మెల్యే దేవ
రాజోలు మండలం శివకోటి గ్రామంలోని బాలయోగి గురుకుల పాఠశాల ప్రాంగణంలో పెరిగిపోయిన జంగిల్స్ ను జేసీబీతో తొలగిస్తున్న పనులను ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ. పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉండాలని, మంచి మొక్కలు నాటి ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలని ప్రిన్సిపల్ కు సూచించారు. సర్పంచ్ నక్కా రామారావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్