అంతర్వేదిలో ఘనంగా శాంతి కళ్యాణం

63చూసినవారు
సఖినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బహుళ ద్వాదశి సందర్భంగా స్వామి వారి శాంతి కళ్యాణం శనివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారని, ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి. సత్యనారాయణ తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్