తునిలో లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు పంపిణీ

2629చూసినవారు
తుని నియోజకవర్గ పరిధిలోని 22వ వార్డు రామకృష్ణ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పేదలకు రిజిస్ట్రేషన్ పట్టాల పంపిణీ కార్యక్రమం స్థానిక మంత్రి దాడిశెట్టి రాజా సహకారంతో సోమవారం కన్నుల పండుగగా సాగింది. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ కోలా శ్రీను, సచివాలయ సిబ్బంది హాజరై సుమారు 200 మంది లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ పట్టాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్