విశ్రాంతి భవనం ప్రారంభించిన మంత్రి రాజా

2576చూసినవారు
తుని నియోజకవర్గం కే ఏ మల్లవరం గ్రామంలో వేముల రాజబాబు ఆధ్వర్యంలో ఏడు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన నూతన విశ్రాంతి భవనంను రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లగుడు శ్రీనివాస్, సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్