తునిలో మునిసిపల్ పార్క్ ప్రారంభించిన మంత్రి రాజా

550చూసినవారు
తుని పట్టణ వాసులకు ఆహ్లాదం, ఆనందం పంచడానికి రూ. 1. 50 కోట్లతో పట్టణంలోని గణపతి నగర్ పార్కును అభివృద్ధి చేశామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. తుని పట్టణంలోని గణపతి నగర్ లో పిల్లల ఆట వస్తువులు, వ్యాయామశాల, వాకింగ్ ట్రాక్, ఆడిటోరియం, ఇతర సౌకర్యాలతో నిర్మించిన పార్కును మంత్రి శుక్రవారం ప్రారంభించారు. ఈ ప్రాంగణాన్ని పొట్టి శ్రీరాములు మున్సిపల్ పార్కుగ నామకరణం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్