కాశీ, అయోధ్యలకు నేరుగా రైళ్లు నడపాలి: మంత్రి

52చూసినవారు
కాశీ, అయోధ్యలకు నేరుగా రైళ్లు నడపాలి: మంత్రి
దక్షిణ మధ్య రైల్వే విజయవాడ జోన్ డీఆర్ యుసీసీ సభ్యులు జక్కంపూడి కుమార్ కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మను గురువారం భీమవరంలో కలిశారు. ప్రయాణికుల సౌకర్యార్థం పలు ముఖ్యమైన రైళ్లు ప్రవేశపెట్టాలని వినతిపత్రం అందజేశారు. హిందువులు తప్పక దర్శించికునే కాశీ, అయోధ్యలకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా నరసాపురం నుంచి శబరిమల అయ్యప్ప భక్తుల కోసం ప్రత్యేక రైలును నడపాలని కోరారు.

సంబంధిత పోస్ట్