భీమవరంలో " మన్యం దీరుడు" ప్రీ రిలీజ్ ఈవెంట్

69చూసినవారు
భీమవరంలో " మన్యం దీరుడు" ప్రీ రిలీజ్ ఈవెంట్
తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. ఈ సందర్భంగా శనివారం హీరో, నిర్మాత ఆర్ వివి సత్యనారాయణ, నరేష్ డెక్కల దర్శకత్వం వహించిన "మన్యం దీరుడు" చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ. మహనీయుల చరిత్రతో సినిమా చేయడం గొప్ప విశేషమని అన్నారు.

సంబంధిత పోస్ట్