భీమవరం రైల్వే స్టేషన్ వద్ద మృతదేహం లభ్యం

55చూసినవారు
భీమవరం రైల్వే స్టేషన్ వద్ద మృతదేహం లభ్యం
పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని 37వ వార్డ్ టౌన్ రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృదేహాన్ని బుధవారం స్థానికులు గుర్తించారు. దీంతో స్థానిక వార్డు వీఆర్ఓ , 2 టౌన్ పోలీసులకు సమాచారం అందించామన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలిసినవారు భీమవరం 2- టౌన్ పోలీసులకు తెలిపాలని కోరారు.

సంబంధిత పోస్ట్