యువ జాతర ప్రతి అడుగు మార్పు కోసం కార్యక్రమం

81చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ యువ జాతర ప్రతి అడుగు మార్పు కోసం కార్యక్రమానికి శుక్రవారం స్వీకారం చుట్టారు. ఈ సందర్భంగా పట్టణంలో స్థానిక మార్కెట్ యార్డ్ నుండి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన యువకులతో కలిసి స్టెప్పులు వేశారు. ఈ నేపథ్యంలో చింతలపూడి పట్టణమంతా పసుపు మయంగా మారింది.

సంబంధిత పోస్ట్