గోవాలో శుక్రవారం విషాద ఘటన జరిగింది. మనోజ్ జాంబౌలికర్ అనే వ్యక్తి విద్యుత్ శాఖలో లైన్మెన్గా పని చేస్తున్నాడు. బిచోలిమ్లో కరెంట్ స్తంభంపై పని చేస్తుండగా, అకస్మాత్తుగా కరెంట్ సరఫరా అయింది. దీంతో కరెంట్ షాక్తో మనోజ్ చనిపోయాడు. కరెంట్ స్తంభంపైనే ప్రాణాలు విడిచాడు. అనంతరం కరెంట్ సరఫార నిలిపి వేసి, అతడి మృతదేహాన్ని కిందికి దించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.