దెందులూరు నుండి విజయవాడకు ఆహారం

80చూసినవారు
ఆపద సమయంలో రాష్ట్రానికే పెద్ద కొడుకుగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు విజయవాడ 22వ డివిజన్ ఇన్ ఛార్జ్ గా ఆయన వ్యవహరిస్తున్న నేపథ్యంలో విజయవాడ వరద బాధితుల కోసం యుద్ధ ప్రాతిపదికన 50 వేల ఆహార తయారీ ఏర్పాట్లను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దగ్గరుండి పర్యవేక్షించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్