ద్వారకా తిరుమలలో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణి

52చూసినవారు
ద్వారకా తిరుమలలో విద్యార్థులకు బ్యాగులు, పుస్తకాలు పంపిణి
ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం రామసింగవరం గ్రామంలో స్థానిక ఎంపీపీ స్కూలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు గవర్నమెంట్ వారు ఇచ్చిన బ్యాగులు, బుక్స్, షూస్ ను శుక్రవారం పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, జనసేన&టీడీపీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్