కొల్లేరు గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలి

51చూసినవారు
కొల్లేరుకు వరద నీరు అధిక మవుతున్న తరుణంలో లంక గ్రామాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ అన్నారు. ఈమేరకు కైకలూరు, మండవల్లి మండ లాల్లోని కొల్లేరు పరిస్థితిని సోమవారం అయన పరిశీలించారు. ఈ సంద ర్భంగా కైకలూరు మండలం సర్కారు వంతెన వద్ద ఉన్న అడ్డకులను తొలగించాలని అధికారులకు ఆదేశించారు. కొల్లేరు అంచున నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు.

సంబంధిత పోస్ట్