కైకలూరు: ఆర్టీఐ వినియోగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం

63చూసినవారు
కైకలూరు: ఆర్టీఐ వినియోగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం
ఆర్టీఐ వినియోగంతోనే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ ఎల్.ఎస్. భాస్కరరావు అన్నారు. సమాచార హక్కు చట్టం-2005 వారోత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రమైన మండవల్లిలో ప్ర.ప. ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్ర వారం ఆర్టిఐపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఇండియన్ బ్యాంక్ మేనేజర్ కె. జ్యోతి ప్రసాద్ జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్