మండవల్లిలో గురువారం నుండి శరన్నవరాత్రులు

68చూసినవారు
మండవల్లిలో గురువారం నుండి శరన్నవరాత్రులు
మండవల్లి మండలంలో దసరా శరన్నవరాత్రుల మహోత్సవాలు అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. మండవల్లి శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలను గురువారం నుండి వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ ఈఓ దివ్యశ్రీ తెలిపారు.శ్రీ అమ్మవారికి వివిధ అలంకారణాలతో, అమ్మవారికి అష్టోత్తర నామార్చన, సహస్రనామార్చన పూజలు చేయనున్నట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్