నరసాపురం: 24 దుకాణాలకు ముగిసిన లాటరీ విధానం

78చూసినవారు
నరసాపురం: 24 దుకాణాలకు ముగిసిన లాటరీ విధానం
నరసాపురం ప్రొహిబిషన్ , ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని 24 దుకాణాలకు మద్యం షాపుల లాటరీ ప్రక్రియ సోమవారం ముగిసింది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతులమీదుగా ఈ లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. నరసాపురం స్టేషన్ పరిధిలోని మొత్తం 24 మద్యం దుకాణాలకు గాను 958 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో లాటరీ ద్వారా ఎంపిక చేశారు. ఈనెల 16 నుంచి షాపులను ప్రారంభించాల్సి ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్