ఉమ్మడి జిల్లాలో 2466 కేసులు రాజీ

63చూసినవారు
ఉమ్మడి జిల్లాలో 2466 కేసులు రాజీ
ఉమ్మడి ప. గో. జిల్లాలో శనివారం రాత్రి 8 గంటల వరకు జరిగిన లోక్‌ అదాలత్‌లో 2466 కేసులు రాజీ చేయడం జరిగిందని న్యాయవాదులు తెలిపారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో పరిష్కరించిన కేసుల్లో 2149 క్రిమినల్‌ కేసులు, 193 సివిల్‌ కేసులు, 124 వాహన ప్రమాద భీమా కేసులు ఇవి కాక 130 ప్రీలిటికేషన్‌ కేసులు పరిష్కరించడం జరిగిందన్నారు. అలాగే జాతీయ లోక్ అదాలత్ ద్వారా సమయం మరియు డబ్బు ఆదా అవుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్