శ్రీ బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి

53చూసినవారు
శ్రీ బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి
పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామంలో ఆదివారం రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన విశ్వగురు మహాత్మ శ్రీ బసవేశ్వర స్వామి వారి విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. అనంతరం మంత్రం మాట్లాడుతూ. కుల మత రహిత సమాజం కోసం ఆనాడే పాటుపడి స్త్రీలకు విద్యను నేర్పించి వారికి సమాన హక్కులు కల్పించారని అన్నారు.

సంబంధిత పోస్ట్