నీట మునిగిన కనకాయలంక కాజ్ వే

53చూసినవారు
పశ్చిమగోదావరి జిల్లా ఎలమంచిలి మండలం కనకాయలంక కాజ్ వే మంగళవారం నీట మునిగింది. ఎగువ ప్రాంతల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి కి వరద ప్రవాహం పెరగడంతో కాజ్ వే పై నుండి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో వాహన రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వంతెన ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్