పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కె కాదు భారత దేశానికి తలమాణికమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో ఏర్పాటు చేసిన వారాహివిజయభేరీ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పోలవరం పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం జరగనివ్వలేదని అన్నారు