గురుపూజోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే

75చూసినవారు
గురుపూజోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
తణుకు పట్టణంలోని శ్రీ రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో శనివారం రాత్రి నిర్వహించిన గురుపూజ ఉత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరిమిళ్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. గురువులను సత్కరించుకోవడం మన బాధ్యతని అన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను ఆయన ఘనంగా సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ సెంటర్ నిర్వాహకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్