ఆగడాలంక గ్రామానికి చెందిన 700 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక

54చూసినవారు
ఆగడాలంక గ్రామానికి చెందిన 700 కుటుంబాలు జనసేన పార్టీలో చేరిక
భీమడోలు మండలం ఆగడాలంక గ్రామానికి చెందిన వైసీపీ కి చెందిన 700 కుటుంబాల నుంచి 1500 మంది మంగళవారం జనసేన పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి జనసేన కండువా కప్పి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి పత్స మట్ల ధర్మరాజు పార్టీలో చేర్చుకున్నారు.
ఈ కార్యక్రమంలో లంక గ్రామాల పెద్దలు, జనసేన, టీడీపి, బీజేపీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్