చేబ్రోలు గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి

58చూసినవారు
చేబ్రోలు గాంధీ జయంతి వేడుకలు నిర్వహించిన వైఎస్ఆర్సిపి
భారతీయులకు స్వేచ్ఛా, స్వాతంత్య్రాన్ని అందించిన జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామ వైఎస్ఆర్సీపీ కమిటీ ఆధ్వర్యంలో బుధవారం ఘన నివాళి అర్పించారు. వివిధ ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు విద్యార్థులు పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు. ఎంపీటీసీ సభ్యులు రాయి లక్ష్మి, మనసాల నాగమణి, మాజీ సర్పంచ్ కరణం బుజ్జి వైఎస్ఆర్సిపి గ్రామ పార్టీ అధ్యక్షుడు ముత్తా బుజ్జి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్