ఉద్యోగులను సత్కరించిన పంచాయతీ పాలకవర్గం

56చూసినవారు
ఉద్యోగులను సత్కరించిన పంచాయతీ పాలకవర్గం
సాధారణ బదిలీపై వెళ్తున్న ఉద్యోగులను నారాయణపురం గ్రామ సర్పంచ్ అలకనంద, వార్డు సభ్యులు ఆధ్వర్యంలో గురువారం సన్మానించారు. తొలుత గ్రామసభ నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ అభివృద్ధి పథకాలను వివరించారు. అనంతరం బదిలీ అయిన సెక్రటరీ నాగేశ్వరావుతో పాటు, ముగ్గురు ఉద్యోగులను సర్పంచి, పాలకవర్గ సభ్యులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్