ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు: ఎమ్మెల్యే

72చూసినవారు
విజయవాడ వరద బాధితులకు సహాయార్థం వారికీ అండగా నిలబడాలనే ఆలోచనతో స్వచందంగా ముందుకు వచ్చి విరాళాల రూపంలో సహాయం చేసిన ఉంగుటూరు నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం ఆయన మాట్లాడారు. నాలో స్ఫూర్తిని నింపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు, సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్