పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి

66చూసినవారు
పారిశుద్ధ్య కార్మికుల సేవలు వెలకట్టలేనివి
పారిశుధ్య కార్మికులు సేవలు వెలకట్టలేని వని ఉంగుటూరు ఎంపీడీవో రాజ్ మనోజ్ అన్నారు. బుధవారం ఉంగుటూరులో
సర్పంచ్ బండారు సింధు అధ్యక్షతన గాంధీ జయంతి సందర్భంగా స్వచ్చత దివాస్ - ఉపాధి హామి పథకం ప్లానింగ్ 2024-25 పై గ్రామ సభ జరిగింది. నిర్వహించబడింది. గాంధీ చిత్రపటానికి పూల మాలలు వేసి, పారిశుధ్య కార్మికులను సన్మానం చేసారు. ఎంపీపీ శ్రీలక్ష్మి, సచివాలయం -2 కార్యదర్శి విజయ్, పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్