భీమడోలులో వనమహోత్సవ కార్యక్రమం

83చూసినవారు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు భీమడోలు పిహెచ్సి, తాహసిల్దార్ కార్యలయం, మండల పరిషత్ కార్యాలయం మరియు ఎక్సైజ్ కార్యాలయం వద్ద శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, ఏలూరు ఆర్డిఓ షేఖ్ ఖాజావలీ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం రాష్ట్ర అభివృద్ధికి మరియు మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్