ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి, అభివృద్ధికి పట్టం కట్టండి

79చూసినవారు
ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి, అభివృద్ధికి పట్టం కట్టండి
గణపవరం మండలం, కోమర్రు, డీకేవల్లి, మొయ్యేరు, గ్రామాలలో మంగళవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేసారు.
ఫ్యాను గుర్తుకు ఓటెయ్యండి అభివృద్ధికి పట్టం కట్టాలని వాసుబాబు ఇంటింటా ప్రచార రధం పై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దండు వెంకటరామరాజు, దేవరపు సోమలక్ష్మి కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్