జనసేనతో వైసీపీ మాజీ మంత్రులు సంప్రదింపులు?

66చూసినవారు
జనసేనతో వైసీపీ మాజీ మంత్రులు సంప్రదింపులు?
అధికారం కోల్పోవడంతో వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జనసేనలో చేరేందుకు కొందరు వైసీపీ నేతలు సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రక్రియ పూర్తయి రెండు నెలలు కూడా కాకపోవడంతో చేరికల కోసం మరికొంత సమయం వేచి చూడాలని పార్టీ నేతలకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సూచించారట. చేరికలకు మరింత సమయం ఉందని చెప్పినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్