ఇవాళ
టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రిషికొండ భవనంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. రూ.450 కోట్ల ప్రభుత్వ సొమ్ముతో
జగన్ ప్యాలెన్ నిర్మించుకున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై
వైసీపీ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. అవి ప్రైవేట్ ఆస్తులు కావని, ప్రభుత్వ భవనాలేనని పేర్కొంది. విశాఖకు గత ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని, అందుకే అలాంటి భవనాలను నిర్మించిందని
వైసీపీ వెల్లడించింది. ఆ భవనాలను ఎలా వినియోగించుకోవాలనేది ప్రభుత్వ నిర్ణయమని పేర్కొంది.