కార్యకర్తలు అధైర్య పడకండి: వైసిపి సమన్వయకర్త అంబటి

85చూసినవారు
రాజకీయాల్లో గెలుపోటము సహజమేనని కార్యకర్తలు అధైర్య పడవద్దని పొన్నూరు వైయస్సార్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. వైసీపీ కార్యాలయంలో శనివారం కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వం ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం చేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. సమావేశంలో పార్టీ శ్రేణులతో భవిష్యత్తు కార్యచరణపై చర్చించారు.

సంబంధిత పోస్ట్