నీటిలోనే ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన హెలికాప్టర్ (Video)

62చూసినవారు
నేపాల్ నుంచి భారీగా వరద వస్తుండటంతో బిహార్‌లోని కోసి, భాగ్‌మతి నదులు ఉద్ధృతంగా ప్రహిస్తున్నాయి. దీంతో భారీ వరదలతో ఇబ్బందులు పడుతున్న వరద బాధితులను కాపాడేందుకు సహాయక చర్యలకు వెళ్లిన ఓ ఎయిర్‌ఫోర్స్ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. హెలికాప్టర్‌ను నీటిలోనే అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో అందులో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది ఉన్నారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహానీ జరగలేదని సమాచారం.

సంబంధిత పోస్ట్