అద్దంకి: రాయితీ పై శనగ విత్తనాలు పంపిణీకి సర్వం సిద్ధం

76చూసినవారు
అద్దంకి: రాయితీ పై శనగ విత్తనాలు పంపిణీకి సర్వం సిద్ధం
రైతులకు సబ్సిడీ పై శనగ విత్తనాలు పంపిణీ చేయడానికి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అద్దంకి మండలం వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ మంగళవారం తెలియజేశారు. రబీలో సాగు చేసే శనగ పంటకు, విత్తనాలను ప్రభుత్వం 25 శాతం రాయితీతో అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. విత్తనాలు కావలసిన వారు రైతు సేవా కేంద్రాలు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్