అద్దంకి: మానవత్వం చాటుకున్న మంత్రి రవికుమార్

67చూసినవారు
అద్దంకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మంగళవారం త్రోవగుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడిన క్షతగాత్రుడిని స్వయంగా ఆంబులెన్స్ పిలిపించి కిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని మంత్రి డాక్టర్లను కోరారు. మానవత్వం చాటుకున్న మంత్రి పట్ల పలువురు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్