సంతమాగులూరు మండలం పుట్టవారి పాలెం గ్రామంలోని, వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు సోమవారం వేకువజామున స్వామి వారి హుండీ అపహరణకు గురైనది, దుండగులు హుండీ ని పగలగొట్టి నగదును అపహరించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు, ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు.