రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.... ఒకరికి తీవ్ర గాయాలు

6283చూసినవారు
రెండు ద్విచక్ర వాహనాలు ఢీ.... ఒకరికి తీవ్ర గాయాలు
కోరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామంలోని స్థానిక తమ్మవరం రోడ్డు నందు శుక్రవారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. మేదరమెట్ల గ్రామానికి చెందిన పాలపర్తి సాంబయ్య (28) ద్విచక్ర వాహనం పై వస్తుండగా ఎదురుగా వస్తున్న పల్సర్ బైక్ చోధకుడు ఒక్కసారిగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఢీకొట్టిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటన పై కేసు నమోదు చేసినట్టు ఎస్సై చంద్రశేఖర్ యాదవ్ తెలియజేశారు.

సంబంధిత పోస్ట్