ఒడిశా కార్మికులకు శ్మశాన వాటిక కేటాయించండి

56చూసినవారు
పేరేచర్ల క్వారీల్లో పనిచేసే ఒడిశా కార్మికుల కోసం పేరేచర్ల గ్రామంలో శాశ్వత శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలనీ డి బి ఆర్ సి జిల్లా కో-ఆర్డినేటర్ చిన్నప్ప విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో ఒడిశా కార్మికులతో కలిసిగుంటూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ లో సోమవారం ఆయన అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఇందులో భాగంగా చిన్నప్ప మాట్లాడుతూ.. కార్మికులందరికి ఆధార్, ఓటర్ ఐడీ, కార్డులు ఇక్కడ చిరునామాతోనే ఉన్నాయని అన్నారు.

సంబంధిత పోస్ట్