సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలి

85చూసినవారు
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు చేపట్టాలి
గుంటూరులో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ సూచించారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి తో పాటు మున్సిపల్ అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎప్పటికప్పుడు డ్రైన్లు క్లీన్ చేసి పారిశుద్ధ్యం క్షీణించకుండా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్