307 మంది వీఆర్డీలకు బదిలీ

55చూసినవారు
307 మంది వీఆర్డీలకు బదిలీ
పల్నాడు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో విధులు నిర్వహిస్తున్న 307మంది వీఆర్డీలను బదిలీలు చేస్తూ కలెక్టర్ అరుణ్ బాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని వినుకొండ అర్బన్, రూరల్, బొల్లాపల్లి, ఈపూరు, శావల్యాపురం, నూజండ్లతో పాటు పలు మండలాల్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్డీల బదిలీలు జరిగాయి.

సంబంధిత పోస్ట్