విజయవాడ ప్రజలకు నిత్యావసర సరకులు పంపిణీ

70చూసినవారు
విజయవాడలో వరదలు, భారీ వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు సహాయార్థం గురజాల నియోజకవర్గ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పిలుపుమేరకు పిడుగురాళ్ల పట్టణ ముస్లిం మైనార్టీల ఆధ్వర్యంలో ఆదివారం నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముస్లిం మైనార్టీల నాయకులు మాట్లాడుతూ. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని అన్నారు.

సంబంధిత పోస్ట్