రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేయాలి

83చూసినవారు
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు పంపిణీ చేయాలి
రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎరువులు సక్రమంగా పంపిణీ చేయాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం తహశీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏరియా కార్యదర్శి చక్రవరం సత్యనారాయణరాజు మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలో రైతులకు యూరియా తప్ప ఇతర ఎరువులు, పురుగు మందులు పంపిణీ చేయడం లేదని అన్నారు.

సంబంధిత పోస్ట్